ఇంట్లో కరోనా కుంపటి
సిటీబ్యూరో:  ఇంట్లోని ఇల్లాలుకు  లాక్‌డౌన్‌  కష్టాలను తెచ్చిపెడుతోంది. కుటుంబ వివాదాలకు హేతువుగా మారుతోంది. గృహహింసకు తావిస్తోంది. లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు సైబరాబాద్, రాచకొండ పోలీసులకు డయల్‌ 100, ఫేస్‌బుక్, వాట్సప్‌ల ద్వారా సుమారు 459 ఫిర్యాదులు అందాయి. ఆయా ఫిర్యాదు లను తీవ్రంగా…
అసహ్యంగా ఉంది: ప్రశాంత్‌ కిషోర్‌
న్యూఢిల్లీ:  దేశ వ్యాప్తంగా  లాక్‌డౌన్‌  అమలు అవుతున్న నేపథ్యంలో లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత్‌ కిషోర్‌  అన్నారు. లాక్‌డౌన్‌ సరిగ్గా అమలు కావడం లేదని..  కోవిడ్‌-19 (కరోనా వైరస్‌)సంక్షోభాన్ని ఎదుర్కోలేకపోతున్నామని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థ…
మెథనాల్‌ తాగి ఇరాన్‌లో 300 మంది మృత్యువాత
టెహ్రాన్‌  :   కరోనా వైరస్‌  వేగంగా వ్యాప్తి చెందుతున్న ఇరాన్‌లో భయానక పరిస్థితి నెలకొంది. ప్రాణాంతక వైరస్‌ సోకుతుందనే భయంతో ప్రజలు ఇండస్ట్రియల్‌ ఆల్కహాల్‌ను సేవిస్తుండటంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. మెథనాల్‌ను తాగడంతో ఇప్పటివరకు ఇరాన్‌లో 300 మంది మరణించగా, 1000 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గుర…
పారిపోతాడని సంకెళ్లతో కట్టి తాళం వేస్తే..
రాంచీ :  మతిస్థిమితం లేని వ్యక్తిని బంధించటానికి వేసిన సంకెళ్ల తాళం అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ సంఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. రాంచీ పట్టణానికి చెందిన జితేంద్ర కుమార్‌ అనే యువకుడికి మతిస్థిమితం సరిగాలేదు. తరచుగా ఇంటి నుంచి పారిపోతూ ఉండేవాడు. దీం…
విని రామన్‌తో మ్యాక్స్‌వెల్ నిశ్చితార్థం
మెల్‌బోర్న్‌:  ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌  గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌  త్వరలో పెళ్లికొడుకు కాబోతున్నాడు. భారత సంతతి యువతి విని రామన్‌ను అతడు పెళ్లాడనున్నాడు. మెల్‌బోర్న్‌కు చెందిన విని రామన్‌తో చాలా కాలంగా అతడు ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. తామిద్దరికీ నిశ్చితార్థం జరిగినట్టు సోషల్‌ మీడియా ద్వ…
టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
సూర్యాపేట: తమ నాయకుడికి వైస్‌ చైర్మన్‌ పదవి దక్కలేదన్న బాధతో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో సూర్యాపేట పట్టణం ఐదో వార్డు నుంచి స్థానిక టీఆర్‌ఎస్‌ నేత బాషా భాయ్‌ గెలుపొందారు. సూర్యాపేట మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ వశం కావడంత…